28/09/2025
జిల్లా ఎస్పి మర్యాదపూర్వకంగా కలిసిన ఔట్సోర్సింగ్ జేఏసీ జిల్లా నేతలు
విజయనగరం జిల్లా నూతన ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ని శనివారం ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు గండిపిల్లి మహేంద్ర బాబు , ప్రధాని కార్యదర్శి పల్లికల శ్రీను ఇతర జేఏసీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం ఎస్పీ ఛాంబర్ లో కలిసి మొక్క దుస్సాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో డివిజన్ కమిటీ నాయకులు ప్రధాన కార్యదర్శి ట్రెజరర్ విజయలక్ష్మి,జి అరుణ. జిల్లా కమిటీ సభ్యులు మీడియా కోఆర్డినేటర్ అశోక్ కుమార్, పి.రామ్ గోపాల్, పాల్గొన్నారు.