12/10/2025
20-9-2025 శనివారం రోజున సాయంత్రం ఆర్య వైశ్య కుల ప్రముఖులు, కర్నూల్ టైగర్, ఆంధ్రప్రదేశ్ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారిని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతంలో గల వారి కార్పోరేట్ కార్యాలయంలోని వారి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, వారి జన్మదినోత్సవం సందర్బంగా వాసవీ కిరణాలు మాస పత్రికలో ప్రచురించిన మాస పత్రికను అందచేసిన వాసవీ కిరణాలు తెలుగు మాస పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ శ్రీ సోమ త్రినాథ్ రావు గుప్త గారు.