24/07/2020
*నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో అజిత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సామాజిక కార్యకర్త వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తేలుకుంట సతీష్ గుప్త కాలనీ సమస్యలు మరియు ఐదవ వార్డు లో నెలకొన్న పలు సమస్యలను CEO గారి దృష్టికి తీసుకెళ్లినా సతీష్ గుప్తా. సానుకూలంగా స్పందించిన CEO. కార్యక్రమంలో కాలనీ సభ్యులు కోటా నాగేశ్వర రావు , వెనిగళ్ళ వెంకటరత్నం.*